నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు. ద్రవ్యోల్బణం పెరగడంతో నేపథ్యంలో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతోంది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ […]
TRS MPs Protest
ధాన్యం కొనుగోలు కోసం తెరాస ఎంపీల ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో పండిచిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన తెరాస రాజ్యసభ,లోక్సభ ఎంపీలు. నిరసన కార్యక్రమంలో నామ నాగేశ్వర్ […]
కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ బర్తరఫ్ కు టీఆర్ఎస్ డిమాండ్
కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల రిజర్వేషన్లు […]
లోక్ సభలో TRS ఎంపీల నిరసన
Trs Mps Protest : లోక్ సభలో TRS ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు ఈ రోజు నల్ల […]
పార్లమెంటులో తెరాస నిరసనలు
కనీస మద్ధతు ధర చట్టం, రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లు కొంటారా లేదా అంటూ ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వంను నిలదిస్తూ నిరసన తెలిపిన టీఆరెస్ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం […]