Saturday, August 29, 2026

టిటీడీపీ అధ్యక్షుడిగా రావుల

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఎల్ రమణ గులాబి గూటికి చేరుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్ పరిణామాలపై పార్టీ నేతలతో...

జనవరిలో థర్డ్ వేవ్

మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన...

పాత్రలకే వన్నెతెచ్చిన గుమ్మడి

Gummadi Venkateswara Rao : ఒకప్పుడు సినిమాను ఒక తపస్సులా భావించేవారు .. ఒక యజ్ఞంలా పూర్తిచేసేవారు. ప్రతి సన్నివేశము ఒక పరీక్షనే అన్నట్టుగా తపించేవారు .. శ్రమించేవారు. తెరపై పాత్ర మినహా నటుడు కనిపించకూడదు. కనుముక్కుతీరు బాగుండాలి .. మంచి స్వరంతో...

ఫెయిల్యూర్ కథను గెలిపించిన కథనం

Sagara Sangamam: The best movie ever made నరుని బతుకు నటన; ఈశ్వరుడి తలపు ఘటన; ఆరెంటి నట్టనడుమ; నీకెందుకింత తపన...? ఈ ప్రశ్నకు సమాధానమే సాగరసంగమం సినిమా...! ఓ ఫెయిల్యూర్ కథని చాలా సక్సెస్ఫుల్ గా...

ఎల్ రమణకు లైన్ క్లియర్

ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ ను  కొద్ది సేపటి క్రితం కలిసిన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ. ఎల్  రమణను ప్రగతిభవన్ కు తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు....

నదీ జలాల్లో సమ న్యాయమే ధర్మం

కృష్ణా నదిమీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు... స్వీట్లు తినినిపించుకోవచ్చు. రెండు...

‘నారప్ప’ ఓటీటీలోనా? థియేటర్స్ లోనా?

విక్టరీ వెంకటేష్‌ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం నారప్ప. తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో రానుందని.....

జనం నాడి తెలిసిన అన్నాదురై

Special Story On Tamil Nadu's First Political Stalwart CN Annadurai : అరిజ్ఞర్ అణ్ణాగా పిలువబడిన రచయిత, డిఎంకె వ్యవస్థాపకుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి కీర్తిశేషులైన అణ్ణాదురై గురించి కొన్ని విషయాలు..... 1963లో...

తెలంగాణాలో తలదూర్చం: జగన్

Telangana Politics : తెలంగాణా రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలుపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. తమిళనాడు, కర్నాటక...

చూసి తెలుసుకోండి: జగన్ హితవు

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాష్ట్రంలో తానంటే గిట్టనివారు అభివృద్ధి జరగడంలేదని, ఎప్పుడూ బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాడు...

Most Read