Saturday, August 29, 2026

రేవంత్ అండ్ కో ఆగమాగం బ్యాచ్

ముఖ్యమంత్రి కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని మంత్రి కే తారక రామారావు ఎద్దేవా చేశారు. కొందరు అల్పులు అధికారాన్ని గుంజుకుంటామంటున్నారని, కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని...

రఘురామపై మరోసారి పిటిషన్

పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతోన్న నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ మరోసారి లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్...

త్వరలో ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని ఆబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ లు తెరుస్తామన్నారు. దేశంలో ఎక్కడా...

గ్రూపులు కట్టను – కోమటిరెడ్డి

అన్ని విధాల అర్హతలు ఉండి కుడా పదవి రాకపోతే బాధగానే ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారతారా అన్న కోమటిరెడ్డి  నేను...

23న వస్తున్న ‘నరసింహపురం’

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి 'శ్రీరాజ్ బళ్లా' స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం'. పలు సీరియల్స్, సినిమాల ద్వారా...

నీ ఆశయాలే నాకు వారసత్వం: జగన్

నేడు (జూలై 8న) దివంగత నేత, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అయన కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పిస్తూ ట్వీట్...

అసమానతలు పెరిగే ప్రమాదం: యనమల

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, దీనితో ఆర్ధిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మాజీ ఆర్ధిక శాఖమంత్రి, టిడిపి నీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల...

కొత్త పార్టీలు రావాలి : పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని, ఏ పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని, అయితే ఆయా పార్టీలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో నేడు...

ఇప్పటికైనా పోరాడండి: లోకేష్ సలహా

ఎందరో ఉద్యమకారుల ప్రాణ‌ త్యాగాల‌తో ఏర్ప‌డిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి స‌హ‌క‌రించిన ముఖ్య‌మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారని  తెలుగుదేశం పార్టీ నేత  నారా లోకేష్ వ్యాఖానించారు....

ప్రజలే బుద్ధి చెబుతారు: బాలినేని

హుజురాబాద్ ఉపఎన్నికల్లో లబ్ధికోసమే కొందరు తెలంగాణ నేతలు వైఎస్సార్ పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇలాంటి నేతలకు తెలంగాణ ప్రజలే తగిన...

Most Read