ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. 2021 మార్చిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో పాల్గొన్న జట్టులో మెజారిటీ ఆటగాళ్లకు ఈ సీరీస్ లో కూడా అవకాశం...
మధ్యధార తూర్పు దేశాల్లో కరోన కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజుల నుంచి 22 దేశాల్లో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని సంస్థ ప్రతినిధి...
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల...
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో కలిసి ఆకస్మికంగా...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భర్త అనిల్కుమార్, తల్లి విజయమ్మ, వైఎస్ వివేకా...
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ ఈ ఉదయం కన్నుమూశారు. అయన వయస్సు 87 సంవత్సరాలు. కోవిడ్ అనంతర వ్యాధులతో బాధపడుతూ కొంత కాలంగా షిమ్లా లోని...
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని దీపావళి...
సినిమా హాళ్ళను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని కోరింది. బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్...
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అంతతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు కూడా పూర్తి చేశారు. అమిత్ షా కు హోం శాఖతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖను జత చేశారు. నాలుగు...
క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన జి. కిషన్ రెడ్డికి పర్యాటకం, సాంస్కృతిక శాఖలతో పాటు అత్యంత కీలకపైన ఈశాన్య రాష్టాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన...