Sunday, August 16, 2026

చిరస్మరణీయుడు కల్నల్ సంతోష్ బాబు  – మంత్రి కేటీఆర్

కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. జాతి ఉన్నంత కాలం ఆయన పేరు చరిత్రపుటల్లో ఉంటుందని ఆయన...

అయితే బన్నీ, లేకపోతే సూర్యతో బోయపాటి

తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. అయితే.. తమిళ హీరోలు విజయ్, ధనుష్ తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండడంతో ఇక సూర్య ఏమాత్రం...

జులైలో పరీక్షలు: ఆదిమూలపు

జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ర్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది...

తెలంగాణ తిరుమలలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి  పనులను ఈరోజు శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. అంతకు ముందు భూదేవి సమేత శ్రీ...

ఆక్రమణల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ – మంత్రి తలసాని

నాలాల పై ఉన్న ఆక్రమణల  తొలగింపుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నాలాల్లో పూడిక తొలగింపు...

భూముల అమ్మకం అనైతికం: శ్రీధర్ బాబు

ప్రభుత్వం జి ఓ నంబర్ 13 ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ౩౦ వేల ఎకరాలను అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు....

ఆస్తుల కోసమే బిజెపిలోకి ఈటెల : కడియం

రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటెల రాజేందర్ బిజెపిలో చేరారని మాజీ డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం...

ఆటోడ్రైవర్లకు మేలుచేసిన ప్రభుత్వం మాదే: జగన్

దేశ చరిత్రలోనే క్యాబ్, ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం తమదేనని సగర్వంగా చెప్పగలుగుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేని...

అశోక్ గజపతిది ఓర్వలేని తనం: వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్టుకు సొంత అన్న కూతురు సంచయిత ఛైర్మన్ అయితే తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు ఓర్వలేకపోయారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఇన్నేళ్ళు చైర్మన్ గా ఉంది...

ఇంటింటికీ మంచినీటి కనెక్షన్ : మంత్రి పెద్దిరెడ్డి

2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 7వేల 251...

Most Read