“నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” ద్వారా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పడబోతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల గ్రామలుంటే కొత్తగా 17 వేల కాలనీలు...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడడం ఖాయమని వైఎస్సార్ సిపి లోక్ సభ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇటీవలే లోక్ సభ స్పీకర్...
కాకినాడ సెజ్ లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు పైన చర్చించడం కోసం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. అయన మంగళవారం సాయంత్రం బయలుదేరి రాత్రి ఢిల్లీకి చేరన్నారు....
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ ఎన్.వి రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి,...
ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్ ట్వీట్ కారణం అయ్యింది
దేశంలో ఓ కంపెనీ ట్రేడింగ్...
వేదమంత్రాల మధ్య మూడుముళ్లు ఏడడుగులు...ఇంతేనా పెళ్లంటే?.. కాదంటోంది నికితా కౌల్. ఆమె కూడా అందరిలానే పెళ్లి గురించి ఊహించుకుంది. కాబోయే భర్తది దేశరక్షణ బాధ్యత అన్నపుడు గర్వపడింది. నిండునూరేళ్ళూ సావాసం చేద్దామనే ఇద్దరూ...
Q.నా గురించి ఎక్కువ వివరాలు రాయలేను. అయితే నాకు మీ సలహా కావాలి. నా సమస్య ఏమిటంటే, చాలా త్వరగా భావోద్వేగానికి గురవుతూ ఉంటాను. కుటుంబ సభ్యులతో మాట్లాడేటపుడు మరింత ఏడుపు వచ్చేస్తుంది....
Covid-19 Crisis and Humanity :
జీవితమంటేనే ఓ డెస్టినీ. మనమనకుంటాం బానే ఉన్నామని. కానీ రేపటికి రూపులేదని మాత్రం అంతగా నమ్మం. నమ్మాలనిపించదు కూడా. ఇవాళ బానే ఉన్నాం కదా అని... రేపటి...
Sri Sri Impact on Telugu Literature :
తెలుగు సాహిత్యంలోకి వెలుగు కిరణంలా ప్రవేశించినవాడు, తెలుగువారి నరాల్లో ప్రవహించినవాడు శ్రీశ్రీ. ఆయన కవిత్వమొక అగ్నిధార. అది అజ్ఞానమనే అడవులను దహించి వేస్తుంది. చీకటి...
వైఎస్సార్ వాహన మిత్ర కింద వరుసగా మూడో ఏడాది ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. కరోనా కష్టకాలంలో బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్...