Saturday, August 15, 2026

పాకిస్థాన్ అత్యున్నత సర్వీసుకు హిందూ యువతీ   

పాకిస్థాన్ లో కేంద్రీయ అత్యున్నత సర్వీసుకు మొదటిసారిగా ఓ హిందూ యువతి ఎంపికైంది. సింద్ రాష్ట్రంలోని షికార్ పూర్ జిల్లా చక్ అనే మారుమూల గ్రామానికి చెందిన సన రాంచంద్ కరాచీ ప్రభుత్వ...

విజయానికి మరో పేరు .. వి.మధుసూదనరావు

Veteran Director Madhusudan Rao : తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ దర్శకులలో వీరమాచనేని మధుసూదనరావు ఒకరుగా కనిపిస్తారు. వి. మధుసూదనరావుగానే ఆయన ఎక్కువమందికి తెలుసు. మొదటి నుంచి సినిమాలపట్ల ఆసక్తి ఉండటంతో ఆ దిశంగానే ఆయన అడుగులు వేశారు. 1959...

జకోవిచ్ దే ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ విజయం సాధించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు....

గవర్నర్ ను కలవనున్న సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ను కలవ నున్నారు. ఇటీవల సిఎం జగన్ ఢిల్లీలో రెండ్రోజులపాటు పర్యటించారు, రాష్ట్రానికి సంబంధించిన...

మద్య నియంత్రణలో సక్సెస్ : డిప్యుటీ సిఎం

మద్యపాన నిషేధానికి సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల మంత్రి స్పష్టం చేశారు.  మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు....

మూస ధోరణులు వద్దు : కేసియార్ హితవు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఏళ్ళు దాటినా పల్లెలు, పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా...

అడిషనల్ కలెక్టర్లకు కియా కార్లు

తెలంగాణా ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు సరికొత్త కియా మోడల్  కార్లు అందజేసింది. ఈరోజు ప్రగతి భవన్ లో ఇవాళ ప్రగతి భవన్ లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల...

క్రెజికోవా జోడీకే ఫ్రెంచ్ డబుల్స్

శనివారం జరిగిన ఉమెన్ సింగిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ 2021 టైటిల్ గెల్చుకుని చరిత్ర సృష్టించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా డబుల్స్ లోనూ విజేతగా నిలిచారు. తన దేశానికే చెందిన...

భూములు కొనొద్దు : భట్టి హెచ్చరిక

ప్రభుత్వం అమ్మకానికి తలపెట్టిన భూముల కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఒకవేళ ఇప్పుడు భూములు కొన్నా, 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు...

చంద్రగిరి స్టేషన్ అభివృద్ధి చేయండి: చెవిరెడ్డి వినతి

చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి విన్నవించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి...

Most Read