Saturday, August 15, 2026

స్టీల్ ప్లాంట్ పై పునరాలోచించండి: జగన్ వినతి

Vizag Steel Plant Privatization : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఞప్తి చేశారు....

పోలవరం నీటి మళ్లింపు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపుకు పూజా కార్యాక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిబ్బంది పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్...

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జగిత్యాల  పట్టణంలో ఇందిరా భవన్ నుండి కొత్త బస్టాండ్ పెట్రోల్...

‘పైలట్’ నడిపిస్తాడా? కూలుస్తాడా?

దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద ఝలక్ నుంచి కోలుకోక ముందే మరో సీనియర్ నేత, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్...

శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు

తిరుమలలో ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్...

ఎమ్మెల్సీలుగా త్రిమూర్తులు, అప్పిరెడ్డి

గవర్నర్ కోటాలో ఈరోజు ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యర్ధులను సిపార్సు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి...

పలకలేని ఒత్తులు – రాయలేని ఒత్తులు

మన తెలుగువాడు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయి, తొలిసారి సొంత గడ్డమీద అడుగు పెడుతున్నవేళ పత్రికల్లో స్వాగత ప్రకటనలు వచ్చాయి. ఇదివరకు ప్రధాన న్యాయమూర్తులైన వారు తొలిసారి సొంత రాష్ట్రానికి...

పొట్టి ఫార్మాట్ కు ‘శిఖర’ సారధ్యం

శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు.  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు భారత జట్టు ఆడనుంది. మొత్తం 20 మదితో కూడిన జట్టును బిసిసిఐ...

మూడు రాజధానులకు సహకరించండి : జగన్

మూడు రాజధానులకు సహకరించాలని, రాష్ట్రానికి  ప్రత్యేక హోదా మంజూరు చేయాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలోని అయన...

మోడి మూడో మాస్క్!

మోడీ ఎందుకు మారాడు? మోడీ మొదటి సారి సరిదిద్దుకున్నాడు.. మోడీ మొదటి సారి ఒకరు చెప్తే విన్నాడు. మోడీ మొదటి సారి తన దారిలో వెనక్కి తిరిగాడు.. ఇదంతా కొద్దిరోజులుగా వినపడుతున్న మాటలు. మేం చెప్పిందే మోడీ విన్నాడని సంతోషపడుతున్న...

Most Read