Thursday, August 13, 2026

ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఈటెల గుడ్ బై

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 19 సంవత్సరాల టిఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరినప్పటినుంచి తెలంగాణా...

‘గూగుల్’ క్షమాపణ

కన్నడ ప్రజల మనోభావాలను కించపపరచినందుకు గూగుల్ భేషరతుగా క్షమాపణ చెప్పింది. భారత దేశంలో ‘అగ్లీ’ భాష ఏది అని సెర్చ్ చేస్తే ‘కన్నడ’ అని సమాధానం వచ్చేలా గూగుల్ లో కనిపించింది. దీనిపై...

మంచింగ్ మాఫియా

కరోనా మొదలయ్యాక దేశ ప్రజల ఆహార అలవాట్లు బాగా మారాయి. ఇదివరకు రోజులో రెండుసార్లు తినేవారు ఇప్పుడు రోజంతా ఏదో ఒకటి తింటున్నారు. కొన్ని ఆరోగ్యం కోసం. మరికొన్ని ఆనందం కోసం. వీటిలో...

వాక్సినేషన్ లో ప్రభుత్వాలు విఫలం

కరోన వాక్సినేషన్ లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి  గా విఫలం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యాక్సినేషన్...

మాట పరిమళం .. పాట పరవశం

( జూన్ 4, ఎస్పీ బాలు జయంతి - ప్రత్యేక వ్యాసం) శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం .. తెలుగు పాటకు తేనె బాట వేసిన పేరు. దశాబ్దాలపాటు శ్రోతల గుండె గుమ్మాల ముందుగా గలగలమంటూ...

కమల హ్యారిస్ కు థ్యాంక్స్: మోడీ

భారత దేశానికి వ్యాక్సిన్ సరఫరాపై హామీ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కమలా హారిస్ తో జరిపిన ఫోన్ చర్చల వివరాలను ప్రధాని...

ఎస్పీ బాలుకు తెలుగు పరిశ్రమ స్వర నీరాజనం

బాలూ .. అందరు ముద్దుగా పిలుచుకునే పేరు ..! అంతే కాదు సంగీత సాగరంలో మనల్ని ఓలలాడించి సంగీత ప్రియులను తన గానామృతంతో పులకింపచేసిన పేరది ! శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే...

వ్యాక్సిన్ పై తోటి సిఎం లకు జగన్ లేఖ

వ్యాక్సిన్ విధానంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. వ్యాక్సిన్ విషయంలో అందరం ఒకే మాటపై ఉందామని సూచించారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలని,...

బాలయ్య బర్త్ డే కి రెండు సినిమాలు స్టార్ట్

జూన్ 10న నందమూరి నటసింహం బాలకృష్ణ జన్మదినం. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్నారు. మే 28న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రిలీజ్...

అత్యంత సంతృప్తి నిచ్చింది : సిఎం జగన్

ఇప్పటివరకు తాము చేపట్టిన పథకాలు, కార్యక్రమాల్లో ఇళ్ళ నిర్మాణం అత్యధిక సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 31 లక్షల పేద కుటుంబాలకు...

Most Read