Thursday, August 13, 2026

`కన్నులు చెదిరే’ సాంగ్‌ కు 10 లక్షల వ్యూస్

`కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే... నన్నిక నీలో విడిచానే నిన్నను గాల్లో కలిపానే...ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే... నీ కురులా కెరంటంలో నా చూపులిలా మునిగినవేమో......

జూన్‌ 18న ‘జగమే తంతిరం’

ప్రేక్ష‌కులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రం ‘జగమే తంతిరం’ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన `రకిట రకిట` పాటకు...

రా ఏజెంట్ గా ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది....

ఈటెల రాజీనామా?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, తెలంగాణా రాష్ట్ర సమితికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన మీడియా ముందుకు రానున్నారు. మూడు రోజుల ఢిల్లీ...

బిసిలకు ఇవ్వాల్సిందే : విహెచ్ డిమాండ్

బిసిలకు పిసిసి పదవి ఇవ్వాలని మాజీ ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ మరోసారి డిమాండ్ చేశారు. ఒకవేళ రెడ్లకే ఇవ్వాలనుకుంటే పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని...

సిద్ధంగా ఉన్నాం : బొత్స

ఏ క్షణమైనా విశాఖ కార్యనిర్వాహక రాజధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి...

టాప్-3లో ఆంధ్ర ప్రదేశ్

స్థిర ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించింది. ­2020-21  సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులు నీతి ఆయోగ్ విడుదల చేసింది. అనేక అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని ప్రశంసించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో...

చిన్నారుల టీకా క్లినికల్ ట్రయల్స్

చిన్నారుల కోసం చేపట్టిన వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో దశ పరిశీలన ఆరంభమైంది. పాట్నా ఏయిమ్స్( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిలో...

ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా జుయీష్ ఏజెన్సీ ఛైర్మన్, లేబర్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. మొత్తం 120 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా ముగ్గురి సభ్యుల ఓట్లు చెల్లలేదు,...

నేటి నుంచి వైయస్‌ఆర్‌ జగనన్న గృహనిర్మాణం

రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిలో గృహ నిర్మాణాలకు నేడు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా తొలి విడతలో మొత్తం 15,60,227 ఇళ్ళ...

Most Read