Thursday, August 13, 2026

స్టాలిన్ మార్గం – వినూత్నం … విస్మయకరం

తమిళ రాజకీయాలపై తెలుగు వారికి ఎప్పుడూ అమితమైన ఆసక్తే. మన తెలుగు బంధుమిత్రులు అక్కడ లక్షల సంఖ్యలో నివసిస్తుండడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కొత్తగా ఉదయించిన...

ఎన్.హెచ్.ఆర్.సి చైర్మెన్ గా అరుణ్ కుమార్ మిశ్రా

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ గా సుప్రిమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా  నియామకం.  ఢిల్లీ లో ఈ రోజు ఎన్.హెచ్.ఆర్.సి చైర్మెన్ గా అరుణ్ కుమార్ మిశ్రా...

దేశానికే ఆదర్శం : కేసియార్

నేడు (జూన్ 2) తెలంగాణా అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం కేసియార్ శుభాకాంక్షలు తెలియజేశారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసియార్ గుర్తు చేశారు. దేశం అబ్బురపడే రీతిలో...

రాష్ట్రంలో కోటి మందికి వ్యాక్సిన్

ఒక వైపు కోవిడ్‌​ రెండో దశ సంక్షోభం... మరోవైపు వ్యాక్సిన్ల కొరత .... ఈ రెంటినీ ఎదురీదుతూ ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ లో సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకూ కోటి మందికి...

ఏపికి ‘మేఘా’ ఆక్సిజన్ ట్యాంకర్లు

సింగపూర్ నుంచి 3 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు యుద్ధ ప్రాతిపదికన తెప్పించి ఏపి ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.  రక్షణ శాఖ ప్రత్యేక విమానం లో పశ్చిమ బెంగాల్ లోని...

Vaccine: వివాదంగా మారిన వ్యాక్సిన్ ప్యాకేజీ

ప్రపంచీకరణలో పర్యాటక రంగం ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కాస్త తీరిక దొరికిందంటే చాలు... కుటుంబాలతో కలిసి హాలీడే టూర్లకు వెళ్తుంటారు. వేసవిలో అయితే లక్షలాది కుటుంబాలు హాలిడే ప్యాకేజీ పేరుతో దేశ...

స్టైలీష్ మూవీ మేకర్.. గుణశేఖర్.

సినిమాపై ఉన్న ప్యాషన్‌తో తను చేసే ప్రతి సినిమాను అద్భుతంగా మలుస్తూ ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రాలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడానికి సిద్ధమవుతోన్న అన్‌కాం ప్రమైజ్డ్‌ స్టైలిష్‌ మూవీ మేకర్‌ గుణశేఖర్‌. జూన్‌...

అన్షి నాకు మరింత స్ఫూర్తి : చిరంజీవి

అన్షి అనే చిన్నారి తనకు మరింతగా స్ఫూర్తి ఇచ్చేలా చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం...

సిబిఎస్ ఈ పరీక్షలు రద్దు

సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణపై  ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.  కేంద్ర మంత్రులు రాజ్ నాథ్...

ఆన్‌లైన్ లో ఆర్జిత సేవ‌లు

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునే ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. తెలంగాణలోని మొత్తం 38 ప్రముఖ దేవాలయాలలో ఈ సౌలభ్యం అందుబాటులో...

Most Read