కేసీఆర్ 20 ఏళ్లుగా ఎందరో నాయకులను తయారు చేశారని, వారిలో ఈటెల రాజేందర్ ఒకరని శాసన మండలి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ...
ఆనందయ్య మందుకోసం ఎవరూ రావొద్దని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంలో గానీ, నెల్లూరులో గానీ నేరుగా ఆయుర్వేద మందు పంపిణీ చేసే అవకాశం...
అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై...
ఆఫ్ఘానిస్థాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశంలో అమెరికాకు చెందిన అతి పెద్ద మిలిటరీ బేస్ క్యాంపు ను ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలయింది. బాగ్రం ఎయిర్ బేస్ ను...
ట్విట్టర్ వేదికగా మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పార్టీపై వైఎస్సార్సీపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఓడిపోయి రెండేళ్ళు అయినా ఎందుకు ఓడిపోయారో తెలుసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇప్పటికీ...
"మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు"
అంటూ సీనీగేయ రచయిత వేటూరి చక్కగా వర్ణించారు. పట్టుదల వుంటే...
కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలపై తెలంగాణా హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయించి కొత్త జిఓ ఎందుకు ఇవ్వలేదని, కరోనాపై సలహా కమిటీ ఏర్పాటు...
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లోమూవీ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత మహేష్ తో మూవీ చేస్తానని గత...
క్రికెటర్లు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఎల్లుండి (జూన్ 3) లండన్ కు పయనమవుతున్నారు....