'మీర్జాపూర్' 1 .. 2 సీజన్లు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టాయి. దాంతో అంతా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంత గ్యాప్ తరువాత...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో గతవారం దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేసి నేటినుంచి అమలులో పెడుతున్నారు. 20...
జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ పరాజయానికి ఇండియా గట్టిగా బదులిచ్చింది. నేడు జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....
1. స్వయం చోదిత(డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్...
జింబాబ్వేతో జరుగుతోన్న టి20 సిరీస్ తొలి మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. ప్రత్యర్థి ఇచ్చిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ శుభ్...
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ ప్రజా భవన్ లో జరిగిన సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ...
ఇరాన్ లో కొత్త శకం ప్రారంభం అయింది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం...
సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఇద్దరు నేతలు సీఎంలుగా...
శృతిహాసన్ .. వెండితెరపై మెరిసే బంగారు తీగ. నాజూకు భామగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ. తెలుగు .. తమిళ సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్న శ్రుతి, యూత్...