Saturday, August 29, 2026

నెట్ ఫ్లిక్స్ తెరపైకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

ఇప్పుడున్న యువ కథానాయకులంతా తమ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూనే, ఆ కథలో .. తమ పాత్రలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా విష్వక్సేన్ డిఫరెంట్ జోనర్లలో .. డిఫరెంట్ కాన్సెప్టులను ట్రై చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన...

‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ‘పారిజాత పర్వం’

చైతన్యరావు హీరోగా వైవిధ్యభరితమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ సినిమాల్లో హిట్లూ ఉన్నాయి .. ఫ్లాపులూ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాతోను ఆయన తన మార్క్ చూపిస్తూ వెళుతున్నాడు. ఒకప్పుడు జంధ్యాల దర్శకత్వంలో ప్రదీప్ ఈ...

Babu Cabinet: మంత్రులుగా పయ్యావుల, గొట్టిపాటి, అనగాని

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సభ్యుల పేర్లను రాజభవన్ కు అందజేశారు. అయితే  గతానికి భిన్నంగా కొత్తవారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. మొత్తం జాబితాలో గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఎనిమిది...

ఒడిశా సిఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికలో బిజెపి మార్క్ రుజువైంది. అందరి అంచనాలకు భిన్నంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మాఝీ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా బుధవారం...

ప్రమాణస్వీకారోత్సవంలో పదనిస

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన రచన. దుశ్యంతుడు కణ్వుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ జంతువులు జాతి వైరం మరచి...పాము- ముంగీస వన్ బై టు చాయ్ పంచుకుని ఒకే సాసర్...

ఎంబిబిఎస్ అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్ పరీక్ష నిర్వహణలో NTA(National Testing Agency) నిబద్దతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది. నీట్-2024 నిర్వహణపై విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మెడికల్...

గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు

ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖను ఆయనకు అందజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు....

స్థానిక సంస్థల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్ ?

లోక్ సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇదే ఉపులో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్...

అహంకారం కూలిపోయింది, ఇకపై ప్రజాపాలన

ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా...బిజెపి రాష్ట్ర...

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు.  ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే...

Most Read