లోక్సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా దృష్టిని సారించింది. ఈ ఎన్నికల్లో బిజెపి, దాని కూటమికి చేదు ఫలితాలు వచ్చాయని నివేదించాయి. భారత దేశంలో ఎన్నికలపై అంతర్జాతీయ...
వైయస్సార్ కాంగ్రెస్పార్టీ కచ్చితంగా పునర్వైభవం సాధిస్తుందని, ఐదేళ్లుగా ప్రజలకు ఎంతో మంచి చేశామని.... రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేశామని ఇది తప్పకుండా జగన్ చేసిన విశేష కృషి ప్రజల...
పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎవరి పరిధిలో వారు కలిసి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన లోక్ సభ సభ్యులతో బాబు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న...
జర్నలిజం భాష భాషలో అంతర్భాగమే కానీ- ప్రామాణిక భాష పేరుతో దానికదిగా ఒక ప్రత్యేకమైన భాష కాదు. కాకూడదు. కాకపోతే క్యాజువల్ గా మాట్లాడే భాషకు, రాసే భాషకు కొంత తేడా ఉంటుంది....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నిన్న ఆ కూటమి...
వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ) డా. కె. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్ళారు. ఆయన స్థానంలో కె.విజయానంద్ ను నియమించనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం...
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశమంతా విపులంగా చర్చలు జరుగుతున్నాయి. 18వ లోక్సభ కొలువుదీరడం ఒక్కటే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీయేకు తగ్గిన మెజారిటీ, ఇండియా కూటమికి పెరిగిన సీట్ల మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి....
తమ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ప్రజలు భావించి ఉండవచ్చని, అందుకే కూటమిని గెలిపించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని...
లారెన్స్ కి హీరోగానే కాదు .. దర్శకుడిగా కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఆయన దర్శకత్వంలో మొదలైన 'కాంచన' సిరీస్ పట్ల ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తూనే వస్తున్నారు. 'కాంచన' తరువాత వచ్చిన...