Saturday, August 29, 2026

ఎన్నికల వేళ సీజ్ చేసిన సొమ్ము 11 వందల కోట్లు

2024 సార్వత్రిక ఎన్నికలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రజాస్వామ్య విలువలపై ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నేతలు... అధికారం చేజిక్కించుకునేందుకు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నోట్ల కట్టలు కుమ్మరించారు. అనుంగు...

నా పక్కన చోటున్నది ఒక్కరికే – ఆ ఒక్కరు ఎవరన్నది నా కెరుకే

ఏదన్నా ఒక స్థలం, ఇల్లు, ఆఫీస్ ... వీటికి అలవాటు పడటం మన రక్తంలోనే ఉంటుందేమో! నాలుగు రోజులు వరసగా ఒక చోట కూర్చుంటే ఆ సీట్ మీద అధికారం మనదే అనుకుంటాం....

ఎట్టకేలకు ఏబీకి పోస్టింగ్: సాయంత్రమే పదవీ విరమణ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆయన్ను రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ క్యాట్ మే 8న...

కౌంటింగ్ ఏజెంట్ వ్యాఖ్యలు: సజ్జలపై కేసు నమోదు

వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత...

నైట్రో స్టార్ ఇక నుంచి యువ దళపతి!

సాధారణంగా తమ పేరుకు ముందు ఏదో ఒక బిరుదు లేని హీరోలు కనిపించరు. చాలామంది హీరోల పేరుకు ముందు ఏదో ఒక బిరుదు ఉంటూనే ఉంటుంది. అసలు మొదటి సినిమాతోనే ఏదో ఒక బిరుదుతో...

‘రాక్షస’ ప్రాజెక్టు అటకెక్కలేదట!

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, ఇప్పుడు దర్శకులంతా తెరపై అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. చారిత్రక .. పౌరాణిక .. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోని కథలను సెట్ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. రొటీన్...

నిఘా నేత్రంలో మంత్రుల పేషిలు- జీఏడి ఆదేశాలు

ఎన్నికల ఫలితాలకు ముందు సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు-జీఎడి) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ అన్ని మంత్రుల ...

పోస్టల్ బ్యాలెట్ : ప్రత్యేక మెమో వెనక్కి తీసుకున్న ఈసీ

పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లపై వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నేడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందంటూ...

తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం

’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు...

కేరళ చేరుకున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాలు లక్షద్వీప్‌ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించాయని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు,...

Most Read