మెగాస్టార్ కథానాయకుడిగా 'విశ్వంభర' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీవశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది....
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సమీపంలోని పర్వతాల్లో ఆదివారం కూలిపోయింది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో...
పవన్ కల్యాణ్ అభిమానులంతా చాలా కాలంగా 'హరిహర వీరమల్లు' కోసం ఎదురుచూస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చాలావరకూ ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంది. ఆ...
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం 8 రాష్ట్రాల పరిధిలోని 49 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది....
వర్షం కారణంగా కోల్కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు...
ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ లోనూ అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన నేటి...
తెలుగుదేశం పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. తమ కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు...
తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే కొన్ని షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజదాని లాంటి అంశాలపై చర్చించకూడదని నిర్దేశించింది....