నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్, బిజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముగ్గురు అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారే... లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్...
ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తన కింది అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే...
రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ధర్మవరంలో...
మొనతేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని...ఒరుసుకుని...నున్నని గులకరాయిగా మారినట్లు తెలుగు కూడా చివరికి అందంగా, గుండ్రంగా, తేనియలా మారింది. ఒకప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగును మింగేశాయి. ఈ విషయంలో తమిళం చాలా నయం....
ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి లాంటిదని, అవినీతి కోసమే జగన్ ప్రభుత్వం ఈ...
ఐదు నెలల కాలంలోనే తెలంగాణ ఆగమైంద బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఒట్లు నమ్మేటట్టు లేవని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని...
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు. 18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చి వార్తల్లో...
అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే.
లిలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ- అక్షయ...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఐవీఆర్ఎస్ ద్వారా పోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని ప్రజలకు చెబుతున్నారని.. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అంటూ...
ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగితే చలించిపోయి జగన్ కు అధికారం అప్పగించారని కానీ ఐదేళ్లుగా జగన్ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రోడ్లపై గోతులు-నోరు...