సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో దశలో 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 89 నియోజకవర్గాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాహుల్ గాంధి, లోక్ సభ స్పీకర్ ఓం...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 763, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210...
ఎలా రాయాలి? ఒక వారం రోజులుగా ఇదే ఆలోచన. ఆమె మరణవార్త తెలిసాకే మిగిలిన వివరాలు తెలుస్తున్నాయి. కానీ నాకింతవరకు ఆమెతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచయం లేదు. నా స్నేహితులు,ముఖ...
ఉత్తరప్రదేశ్ బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల మొదటి దశలో బిజెపి వ్యతిరేక పవనాలు కనిపించాయని వార్తలు రావటంతో ఈ రెండు...
చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ళ నాలుగు నియోజకవర్గాలు రాజధాని చుట్టూ ఉండగా మరో మూడు గ్రామీణ ప్రాంతాలతో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి...
వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అతనికి మరోసారి ఎంపి సీటు ఇచ్చానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....
సామాన్య ప్రజలు చేసే గుండె చప్పుడు సిద్ధం అని, 58 నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ సాగిన పాలన ఈ సిద్ధం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు....
కరీంనగర్ కాంగ్రెస్ లో పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. రేపటితో నామినేషన్ దాఖలుకు ఆఖరు. పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీంతో ఎవరికి వారు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వెలిచాల...
పత్రికల్లో ఒకప్పుడు హాస్యానికి ప్రత్యేకమైన కాలమ్స్ ఉండేవి. పత్రికల విధానాలే హాస్యాస్పదం అయ్యాక విడిగా హాస్యానికి కాలమ్స్ ఔచిత్యం కోల్పోయాయేమో! కానీ.. ఆ లోటును ప్రకటనలు కొంతవరకు తీరుస్తున్నాయి. సాధారణంగా ప్రకటనలను ఎవరూ...
వైఎస్ జగన్ పాలనలో పంచదార కూడా చేదుగా తయారైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆదాయం మాత్రం పెరగలేదని విమర్శించారు. ఈ అసమర్ధ ప్రభుతం వల్లే...