Sunday, August 30, 2026

టిటిడిపి సారథి బక్కని నర్సింలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి నర్సింలు...

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 19 రోజుల పాటు అంటే ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలూ కరోనాకు పూర్వం ఉన్న...

ఇకపై స్టేషన్లోనే టికెట్లు…

కరోనా తీవ్రత తగ్గడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే GM గజానన్ మాల్యా ప్రకటించారు. ఇందులో 16 ఎక్స్ ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈరోజు...

శాంతి చర్చలు అసంపూర్ణం

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం – తాలిబాన్ ల మధ్య జరుగుతున్న చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఖతార్ రాజధాని దోహలో రెండు వర్గాల మధ్య ఉన్నత స్థాయి...

సామాన్యుడికి అర్ధమయ్యే సాహిత్యం – సముద్రాల వైవిధ్యం

Samudrala Expertise In Story Dialogues Lyrics Made His Stamp On Film Industry : తెలుగు తెరకు ఎంతోమంది కవులు .. రచయితలు విభిన్నమైన కథలను అందించారు. తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ...

తెలంగాణ దళిత బంధు

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక...

దేశం బాగుపడాలంటే ప్రజలు బాగుండాలి

Rang De Basanti : Relive the long forgotten saga of freedom స్వాతంత్ర్య ఫలాలను తేలిగ్గా అనుభవిస్తూ, ఈజీగోయింగ్ బతుకుల్ని బతికేస్తున్న జీవితాలను చెంప చెళ్లుమనిపించిన సినిమా రంగ్ దే బసంతి. బ్రిటిష్...

సామాజిక న్యాయం జగన్ విధానం : తమ్మినేని

రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం వెల్లడించారు. నామినేటెడ్ పదవుల...

మహాత్ముల బాటలో జగన్

సమ సమాజం, గ్రామ స్వరాజం కోసం మహనీయులు చూపిన బాటలో ఒక అడుగు ముందుకేసి పని చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి దక్కుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి...

నేడు సీఎం జగన్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం క్షేత్రస్ధాయిలో పరిశీలించ నున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును...

Most Read