Tuesday, August 18, 2026

కాంట్రాక్ట్ లెక్చరర్లకు  బేసిక్ పే అమలు‌

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ దిశగా‌ సీఎం కేసీఆర్  చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇవాళ బీఆర్కే భవన్...

అభివృద్ధి కార్యక్రమాలపై సీఎస్ దిశా నిర్దేశం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు విజన్ మేరకు అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాల్లో రాత్రి బస చేసి పారిశుద్ధ్యం...

సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం…

ప్రముఖ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనాతో కవిత కుమారుడు సంజయ్ రూప్ మరణించాడు. గత కొంత కాలంగా సంజయ్ రూప్ కరోనాతో బాధపడుతున్నాడు. హోమ్ క్వారంటైన్ లో...

ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్ కు లేదు: అజారుద్దీన్

Mohammad Azharuddin Condemned The Apex Council Action Against Him : తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ.) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. తనపై చర్యలు...

నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో 6 రాష్ట్రాలు పరీక్షలు...

సుప్రీంకోర్టుకు సి.బి.ఎస్.ఈ. నివేదిక  

సిబిఎస్ఈ 12 వ తరగతి మార్కుల ప్రణాళికను బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించింది. అటార్నీ జరనల్ కే కే వేణుగోపాల్  ఈ నివేదికను కోర్టుకు అందజేశారు.12 వ తరగతి ఫైనల్ మార్కులను 10, 11,...

నిర్ణయం తీసుకోలేదు : ఆదిమూలపు

పరీక్షల తేదీలపై ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలపై సరైన  సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. పరీక్షలపై సుప్రీం...

జిఓ 1014పై స్టే కు హైకోర్ట్ నో

దేవరయంజాల్ దేవాలయ భూములపై ప్రభుత్వం జారీ చేసిన జి ఓ 1014 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ కమిటీ నియమిస్తే మీకు ఎందుకు ఇబ్బంది అంటూ పిటిషనర్...

బాలీవుడ్ లో ‘ఫిదా’ బ్యూటీ ఎంట్రీ?

ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయిపల్లవి. మొదటి చిత్రం ఫిదాతో విజయం సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది....

మైక్రో సాఫ్ట్ కొత్త చైర్మన్ గా సత్య నాదెళ్ళ

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ కంపెనీ కొత్త ఛైర్మన్ గా సత్య నాదెళ్ళ నియమితులయ్యారు. ప్రస్తుతం అయన అదే కంపెనీ సి ఈ ఓ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్...

Most Read