మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. జులై నుంచి...
రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్...
అక్కన్నపేట్ నుండి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్దప్రాతిపద్దికన రాబోయే నాలుగైదు మాసాలలో పూర్తి చేసి రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు రైల్వే...
కరోన మహమ్మారిని ఎదుర్కునే యంత్రాంగం లేక ప్రపంచ దేశాల నుంచి సాయం అందక ఆఫ్ఘానిస్తాన్ అల్లాడుతోంది. ఆఫ్ఘన్ ను ఆదుకునేందుకు ముప్పై లక్షల వ్యాక్సిన్ డోసులు అందచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)...
విజయవాడలో పాస్ పోర్ట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి సేవలను అధికారులు ప్రారంభించారు. అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3...
ట్విట్టరు ప్రపంచంలోకి అడుగు పెట్టి సంవత్సరం దాటింది. కాసేపు సరదాగా మీ అందరితో ముచ్చటించాలనిపించింది. అందుకే, జూన్ 5 సాయంత్రం 7 PM నుండీ 8 PM వరకూ “నా గురించి, నా...
కరోనా మూడోదశపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ధర్డ్ వేవ్ తో సంబంధం లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని...
పంజాబ్ లో ఖలిస్తాన్ కలకలం మళ్ళీ మొదలైంది. అమృత్ సర్ లోని శ్రీ హర్ మందిర్ సాహిబ్ ( స్వర్ణ దేవాలయం) లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 37 సంవత్సరాలైంది. నాటి...
ఆనందయ్య మందు పంపిణీ మరోసారి వివాదాస్పదమైంది. వాస్తవానికి మందు పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కోవిడ్ తో బాధపతుడున్న కొంటామని రోగుల బంధువులు ఈ రోజు ఉదయం నుంచే...