Saturday, August 29, 2026

మైండ్ అవర్ లాంగ్వేజ్!

ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య అధినియమ్  పోలీసు భాష ప్రపంచంలో లిపి...

లోనావాలాలో విషాదం.. ఓ కుటుంబం వరదలో గల్లంతు

మహారాష్ట్రలో ఆదివారం ఆహ్లాదంగా సేదదీరేందుకు వెళ్ళిన ఓ కుటుంబంలో భారీ వర్షం విషాదం నింపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదంలో ఐదుగురిని మృత్యువు కబళించింది. ముంబై స‌మీపంలోని లోనావాలా కొండ‌ల‌పై ఉన్న...

కెసిఆర్ కు ఉన్నత న్యాయస్థానంలో షాక్

విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో విపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో షాక్ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది....

పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటా

గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. మొత్తాల్ 65.31 లక్షల మంది లబ్ధి దారులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి కార్యక్రమం...

చూడు చూడు అమెరికా- 3

ఉమెన్ రోల్ అమెరికాలో మన తెలుగు మహిళలు ఉద్యోగ ఒత్తిడితో చాలా బిజీ. ఉద్యోగంతో పాటు ఇంటి బాధ్యతల్లో కీ రోల్ వాళ్ళదే. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా నెలకు లక్షల్లో ఉద్యోగం ద్వారా సంపాదిస్తారు....

కరువు కోరల్లో సుడాన్

పశ్చిమ దేశాల పట్టుదలతో మూడో ప్రపంచ దేశాలు కరువు కోరల్లోకి జారుకుంటున్నాయి. రాజ్యాధికారం కోసం జరుగుతున్న తిరుగుబాట్లతో ఆఫ్రికా దేశాల్లో అలజడి రేగుతోంది. ఈ కోవలోనే సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. రాజధాని ఖార్టూమ్‌లో విధ్వంసం...

T20 ఫార్మాట్ కు రోహిత్, విరాట్ గుడ్ బై

టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లి T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. సౌతాఫ్రికాపై వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం వీరు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 'ఇదే నా చివరి వరల్డ్ కప్....

టి20 వరల్డ్ కప్ విజేత భారత్

టీమిండియా టి -20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా  దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్భుత  విజయం సాధించి పొట్టి ఫార్మాట్  విశ్వవిజేతగా అవతరించింది. తొలుత...

ఈ ‘నిధన’పదములే పదివేలు!

పాట ఒక ప్రవాహం. అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి. ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసేవారు ఇప్పుడున్నారా? పాట ఒక రచనా శిల్పం. యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను అందమయిన...

కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామిని కొండగట్టులో దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు...

Most Read