Wednesday, April 2, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రేపు టీడీపీ సాధన దీక్షలు

రేపు టీడీపీ సాధన దీక్షలు

కరోనా బాధితులకు ప్రభుత్వం సాయం అందించాలన్న డిమాండుతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపడుతోంది. రేపు జూన్ 29న ‘సాధన దీక్ష’ పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి దీక్షలో పాల్గొననున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్