'ఐ'ధాత్రి ప్రత్యేకం
వార్తలు
మరింత మెరుగ్గా పాలన: జగన్ హామీ- 17 నుంచి విదేశీ టూర్
ఐదేళ్లుగా అందిస్తోన్న సుపరిపాలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం...
కార్పొరేట్ కంపెనీల్లో పెరుగుతున్న మహిళల ప్రాముఖ్యత!
కాలం మారుతోంది. శతాబ్దాల అసమానత్వం దశాబ్దాల్లో పోవడం కష్టమే కానీ అసంభవం కాదు. ఆడపిల్లవి…పెద్ద చదువులు, ఉద్యోగాలు నీకెందుకు? అంటే వినే తరం కాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా...
పాజిటివ్ ఓటుతో మేమే వస్తాం: అంబటి
నిన్నటి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇది తమకు అనుకూలంగా ఉంటుందని, పాజిటివ్ ఓటుతో వైయస్ జగన్ మరోసారి అధికారం చేపడతారని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ధీమా ...
వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఈ రోజు(మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్...
బాబు ధీమా: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న బాబు మీడియాతో మాట్లాడారు....
‘కన్నప్ప’ పై అంచనాలు పెంచనున్న టీజర్!
'కన్నప్ప' ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా కాలం పట్టింది. అసలు ఈ ప్రాజెక్టు మొదలవుతుందా లేదా అనే సందేహం కూడా వచ్చింది. అలాంటి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లిన తరువాత...
విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ లో...
మా కూటమికి భారీ విజయం తథ్యం: పవన్
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని, భారీ మెజార్టీతో గెలవబోతోందని...
తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ప్రశాంతం.. హైదరాబాద్ లో అత్యల్పం
లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 47.88 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు గంటల...
ఓటు వేసేవరకే ఓటు మల్లయ్య- ఓటు వేయగానే ఓటి మల్లయ్య
"ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలాగా ఉంటుంది.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది?
చిరిగిపోయిన ప్రచార...