శ్రేయోభిలాషులు, అనుచరులు, అభిమానులతో చర్చించి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మూడురోజులపాటు రాజేందర్ పర్యటించారు.
గతంలో మిలిటెంట్...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పశ్చిమ్బెంగాల్ ఎన్నికల...
శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం పగటి పూట కూడా కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని, అలిపిరి టోల్ గేట్లో వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది....
తెలుగుదేశం నేత ధూళిపాళ నరేంద్రను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి పరిక్షలు చేయించాలని హై కోర్టు ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న నరేంద్ర అస్వస్థతకు...
వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, టీకా తయారీదారులకు ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించింది ఆర్బీఐ. 50 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందుబాటులో ఉంచింది. 2022 మార్చి వరకు ఈ సదుపాయం కొనసాగుతుందని...
ఆమధ్య ఒక సినిమాలో ఒక హీరో తనకు తిక్క ఉంది కానీ- ఆ లోకోపకార పైత్య ప్రహర్ష ఉన్మత్త తిక్కకు ఒక లెక్క ఉందని- ప్రాసతో పాటు చెబితే కోట్ల మంది ఒప్పుకున్నారు....
రాష్ట్రంలో ఇవాల్టి నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసీ పలు ముందస్తు చర్యలు తీసుకుంది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సదుపాయాన్ని...
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రేం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 50 శాతానికి మించి రిజరేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్హమని స్పష్టం చేసింది.
విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చాలాకాలంగా మరాఠాలు పోరాటం...
మనుషులనే కాదు, మృగరాజులను కూడా కరోనా కలవర పెడుతోంది. హైదరాబాద్ సెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ సోకింది. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో హైదరాబాద్...
కేంద్ర మంత్రి మండలి బుధవారం ఉదయం 11.05కు భేటీ కానుంది. దేశంలో రెండో దశ కోవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ పై...