రాష్ట్రవ్యాప్తంగా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక...
సిఎం కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చింది కానీ కేసీఆర్ పోవాలంటే ఎలక్షన్ రావాలని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు...
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ వర్గాల ప్రజలపై సీఎం కేసీయార్ కు కొత్తగా ప్రేమ పుట్టుకు వస్తోందని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పేదలకు నాణ్యమైన వైద్యం...
తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేసే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణాలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా జులై 8న...
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసిందని, దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు....
నవరస నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సతీమణి పేరిట హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఎటువంటి లాభాపేక్ష లేని చికిత్సాలయంగా బసవతారకం...
కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా...
రేవంత్ రెడ్డి ‘ఫాదర్ ఆఫ్ ఐరన్ లెగ్’ అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పారీ శకం ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడిగా...
టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఆటగాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8...
నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో...