India shines in Paralympics Games
మొన్ననే జపాన్ టోక్యో 2021 ఒలింపిక్స్ జరిగాయి. కొన్నయినా మెడల్స్ సాధించి మనం పరువు నిలుపుకున్నాం. ఒలింపిక్స్ లో మెడల్స్ గెలుచుకున్నవారికి ఎక్కడో ఒక చోట సన్మానాలు...
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా ‘డియర్ మేఘ’ను నిర్మించారు నిర్మాత అర్జున్ దాస్యన్. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి...
దక్షిణాదిన ఎంతో మంది ఉద్దండ రాజకీయ నాయకులకు సాధ్యం కానిది...ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యం కాబోతున్నది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత కెసిఆర్.
అవును తమిళనాడు ఆత్మగౌరవం కోసం తమ జీవితాలను త్యాగం...
2024లో కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్ధి ఘన విజయం సాధించేలా పని చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు....
డిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ కోసం శంఖుస్తాపన చేసేందుకు హైదరాబాద్ నుంచి సతీ సమేతంగా బయలుదేరిన సిఎం కేసిఆర్ ..ప్రత్యేక విమానంలో సాయంత్రానికి డిల్లీకి చేరుకున్నారు. వీరి వెంట ప్రణాళిక...
మెగాస్టార్ చిరంజీవి నేడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చెన్నైలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్టాలిన్ ఎన్నో...
‘‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి... ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు, వయసు దాటిపోతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల...
హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడ రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ అన్నారు. కార్మిక బంధువులు...