Tuesday, June 3, 2025

Yearly Archives: 2021

ఆ సంఘ‌ట‌న‌లే ‘అర్జున ఫల్గుణ’కు స్పూర్తి : శ్రీవిష్ణు

Arjuna-Phalguna: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. తేజ మార్ని ద‌ర్శక‌త్వం వ‌హించిన‌...

31న వస్తున్న సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’

Detective Satyabhama: సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచవ్యాప్తంగా ఈనెల డిసెంబర్ 31న సుమారు 500...

ఇండియా విజయానికి ఆరు వికెట్లు

India Vs. SA: సెంచూరియన్ టెస్ట్ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. విజయానికి ఇండియా ఆరు వికెట్ల దూరంలో ఉండగా సౌతాఫ్రికా 211 పరుగులు చేయాల్సి ఉంది.  ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 174...

వైజాగ్ నుంచి రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్

Radhe Shyam Musical Tour: ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14న...

ప్రొ కబడ్డీ: ఢిల్లీ భారీ విజయం  

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో ఢిల్లీ 17పాయింట్ల తేడాతో బెంగాల్ పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ రైడర్ నరేష్ కుమార్ 24పాయింట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు. దబాంగ్ ఢిల్లీ...

31న ‘అంతఃపురం’ విడుద‌ల‌

Rasi Khanna: అనగనగా ఓ ‘అంతఃపురం’. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. ‘అంతఃపురం’లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో… రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్...

రొమాంటిక్ కామెడీ ‘సరసాలు చాలు’ ప్రారంభం

romantic entertainer: సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న  'సరసాలు చాలు'  చిత్రం...

సెప్టెంబర్ నాటికి రాష్ట్రమంతటా అమూల్ :సిఎం

Jagananna Paala velluva: వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 17,629 గ్రామాల నుంచి అమూల్ సంస్థ పాలు సేకరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

తెలంగాణకు అమూల్

Huge Investment Of Telangana : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది....

రైతు బాంధవుడు కేసీఆర్ – మంత్రి వేముల

Raitubandhu Vemula Prashanth Reddy  :రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు,రైతు బాంధవుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

Most Read