Monday, May 12, 2025

Monthly Archives: March, 2023

హిందీ తోడుబెట్టిన పెరుగు

Curd-Controversy:  భారతదేశంలో గుర్తింపు పొందిన అధికార భాషలున్నాయి కానీ...జాతీయ భాష లేదు. హిందీని జాతీయ భాషగా చేయాలని మోడీ-అమిత్ షా ద్వయానికి ఎప్పటి నుండో ఒక ఆలోచన ఉంది. వారి బుర్రలో ఒక...

Land Survey: భవిష్యత్ తరాలకు ఉపయోగం: సిఎం

జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యతాంశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో...

Satya Kumar: తాడేపల్లి ఆదేశాలతోనే దాడి: సత్య

ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమపై దాడి జరిగిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. దాడి జరుగుతుంటే పోలీసులు వారిని ఆపాల్సింది పోయి తమను వెళ్ళిపొమ్మని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అమరావతి...

YSRCP: వచ్చే ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్: మేకపాటి విక్రమ్

మేకపాటి కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ తోనే ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.  కానీ తాము పార్టీ మారుతున్నట్లు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన...

REDCO:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రం

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రారంభించారు. సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ మెషిన్ ను...

New MLCs: శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకట్రాంరెడ్డి ఈ రోజు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో ఉదయం...

నిలిచేది అమరావతే: చంద్రబాబు

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అమరావతి రైతులకు...

Ethanol Factory:ధర్మపురిలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి మార్గం సుగమం

ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్‌ మండలంలోని స్థంభంపెల్లి గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో వంద ఎకరాల స్థలాన్ని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించడం జరిగింది. ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన...

Indore:35కు చేరిన ఇండోర్ మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇండోర్‌లోని పటేల్‌ నగర్‌లోని బలేశ్వర్‌ మహదేవ్‌ జులేలాల్‌ గుడిలో హవనం జరుగుతున్నప్పుడు ఆలయంలో...

Mass Nani: నాని ఇకపై పక్కా మాస్ హీరో కూడా!

మొదటి నుంచి కూడా నాని వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. విభిన్నమైన ,.. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. కొంతకాలం క్రితం వరకూ నాని పాత్ర పరమైన  కొత్తదనాన్ని నటన ద్వారానే చూపించేవాడు....

Most Read