Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సింగిల్ డిజిట్ కు మించి రావు: యనమల జోస్యం

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినా అభివృద్ధి సూచికలో మనం చివరి స్థానంలో ఉన్నామని,  మన కంటే పంజాబ్, కేరళ అప్పులు చేశాయని, అయితే ఆ రాష్ట్రాలు హ్యూమన్ ఇండెక్స్ లో...

‘నాడు-నేడు’ కు లార్స్ ల్యాబ్స్ 4 కోట్ల విరాళం

ఆంధ్రప్రదేశ్‌ లో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి  ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమానికి బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ ,రూ. 4 కోట్ల విరాళం అందజేసింది,. దీనితో పాటు పారిశ్రామిక...

పాడి రైతులకు బోనస్ విడుదల

కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్‌  నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.  7.20 కోట్ల రూపాయల బోనస్‌ చెక్‌ను కర్నూలు మిల్క్‌...

ఉనికి కోసమే ముందస్తు వ్యాఖ్యలు: సజ్జల

వెంటిలేటర్ పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయని,  సిఎం జగన్ ఎన్నడూ ముందస్తుపై ఆలోచన చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే 2024లోనే ఎన్నికలు...

ప్రతి తెలుగువాడు గర్వించిన రోజు:  చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారం చేపట్టి నేటికి (జనవరి 9) నలభై వసంతాలు పూర్తయ్యాయి. 1983న ఇదే రోజున టిడిపి వ్యవస్థాపకుడు, సినీ నటులు నందమూరి తారక రామారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర...

వారిద్దరూ రోజూ టచ్ లోనే ఉన్నారు: అంబటి

తెలుగుదేశం- జనసేన రెండూ వేర్వేరు పార్టీలు కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాబు, పవన్ లు రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ ఇద్దరి మధ్యా నాదెండ్ల మనోహర్...

అరాచక పాలనపై సంయుక్త పోరాటం: బాబు, పవన్

కుప్పంలో జరిగిన సంఘటన వైసీపీ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  కుప్పంలో తన పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన అరాచకాలపై సంఘీభావం తెలియజేయడానికే పవన్ నేడు...

ఏపీ జీవోపై తెలంగాణలో భేటీలా: వైసీపీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు స్పందించారు. సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారని రాష్ట్ర...

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  .. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర...

కందుకూరు, గుంటూరు ఘటనలపై న్యాయ విచారణ

కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరికి ఆదేశించింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత నెల...

Most Read