Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వెంకన్న భక్తులకు శుభవార్త

Tirumala:  శ్రీవారి సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది.  ఫిబ్రవరి 16 నుండి  సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా తిరుపతిలో అందుబాటులో ఉంచుతున్నట్లు  ప్రకటించింది.  రోజుకు పది...

నెలాఖరులోపు సానుకూల నిర్ణయం: చిరు

Big Relief:  ఈ నెలాఖరు లోపు సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ జీవో విడుదల కానుందని మెగా స్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.  సిఎం జగన్ ఆశించిన మేరకు ఓ వైపు...

ఎండ్ కాదు… శుభం కార్డు పడుతుంది: చిరు

Productive: సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు నేడు పరిష్కారం లభిస్తుందని  మెగా స్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.  సిఎం జగన్ తో సమావేశం అయ్యేందుకు విజయవాడ వెళుతూ బేగంపేట విమానాశ్రయం వద్ద...

సిఎం సీరియస్: విచారణకు ఆదేశం

What is this?: నిన్న విశాఖలో తన పర్యటన సందర్భంగా అమలు చేసిన  ట్రాఫిక్   అంక్షలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి...

ప్రజలకు దత్త పుత్రుడిని: పవన్ కళ్యాణ్

Devotional Yatra: తాను ప్రజలకు దత్తపుత్రుడినని, ఏ పార్టీకి కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల సిఎం జగన్ తో పాటు వైసీపే నేతలు పవన్ ను చంద్రబాబుకు...

ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్: విజయసాయి

No Viswas- No prayaas: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్ -  పేషెంట్ డేడ్ అన్న చందంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ...

మా క్రెడిట్ మీ ఖాతాలోనా? లోకేష్ ప్రశ్న

Its a lie: చంద్రబాబు ప్రభుత్వం2018లో  అంగన్ వాడీ టీచర్లకు జీతాలు పెంచితే అది తానే చేశానని  సిఎం జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా...

నేడు శారదా పీఠానికి సిఎం జగన్

CM- Sarada Peetham: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించ నున్నారు. చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌...

జగన్ తో భేటీ కానున్న చిరంజీవి, నాగార్జున

Chiranjeevi, Nagarjuna to meet CM: ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున సమావేశం కానున్నారు. వీరితో పాటు త్వరలో విడుదల...

ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు: అశోక్ బాబు

Return Gift: అనివార్య పరిస్థితుల్లోనే  ఉద్యోగస్తులు సమ్మె చేస్తారని,  సమ్మె కొత్త కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ నేత పరుచూరి అశోక్ బాబు అన్నారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని...

Most Read