Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఓబీసీ బిల్లుతో ఉపయోగం : వైసీపీ ఎంపీలు

ఓబిసి వర్గాలను గుర్తించే అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వడం శుభాపరిణామని వైఎస్సార్సీపీ రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఓబీసీ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు పలికామన్నారు. కులాల...

తెలుగుతల్లికి పూదండ వేసిన ప్రసన్నకవి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి  సుందరాచారి గారు 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు.  అతని మాతృభాష తమిళం.  మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు....

నేడు మూడో ఏడాది నేతన్న నేస్తం

వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. నేడు (ఆగస్టు 10న) క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఉర్దూ వర్సిటీ పనులకు ప్రాధాన్యం: సిఎం

మైనార్టీ విద్యార్ధుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కర్నూలులో ఉర్దూ...

ఆకట్టుకున్న డిప్యూటీ సిఎం ధింసా నృత్యం

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా...

ఉద్యమం కాదు ఉన్మాదం : సురేష్

అమరావతి రాజధాని ఉద్యమం ఉన్మాదంగా మారిందని, వారు మాట్లాడుతున్న భాష అభ్యతరకరంగా ఉందని బాపట్ల ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ ఆరోపించారు. బాబు బినామీలు, ఆత్మ బంధువులు తప్ప మరెవరూ ఈ...

హైకోర్టుకు ఊర్మిళ గజపతి!

విజయనగరంలోని మన్సాస్ ట్రస్టు వ్యవహారం ఈరోజు మరో మలుపు తిరిగింది. ట్రస్టు ఛైర్మన్ గా తనను నియమించాలంటూ ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు...

మా ఆదేశాలు లెక్కచేయరా?: హైకోర్టు

హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఇతర కార్యాలయాల నిర్మాణాలు అపకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ...

స్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ కోసమే : కన్నబాబు

చంద్రబాబు తన బినామీల సొంత సంపద సృష్టికి విఘాతం కలుగుతుందనే బాధతోనే అమరావతి ఉద్యమం పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాటం స్టేట్ ప్రయోజనాల...

ఈ పోరాటం చారిత్రాత్మకం: బాబు

అమరావతి రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని అని ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రజా రాజధానికి 32,323 ఎకరాలు రైతులు త్యాగం చేశారని అయన గుర్తు చేసుకున్నారు....

Most Read