Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విషం కక్కడమే మీ అజెండా: సజ్జల ఫైర్

అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....

పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటు: మంత్రులు

రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై భూగర్భగనుల శాఖా మంత్రి...

తెలంగాణ మంత్రుల తీరు సరికాదు : అనిల్

ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై, దివంగత నేత వైఎస్సార్ పై...

భూ తగాదాల పరిష్కారం కోసమే : ధర్మాన

భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణ దాస్ విజ్ఞప్తి చేశారు. భూ తగాదాలకు ఈ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అయన వెల్లడించారు. రాష్ట్ర...

బాబు కంట్రోల్ కి టి-పిసిసి: విజయసాయి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తన శిష్యుడికి ఆ పదవి కట్టబెట్టేలా చేశారని...

8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు

రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ...

అఖిలపక్షం పిలవండి: సోము డిమాండ్

కృష్ణాజలాల వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మన నీటిపారుదల ప్రాజెక్టులు, హక్కుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో గట్టిగా...

రేపు టీడీపీ సాధన దీక్షలు

కరోనా బాధితులకు ప్రభుత్వం సాయం అందించాలన్న డిమాండుతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపడుతోంది. రేపు జూన్ 29న ‘సాధన దీక్ష’ పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ...

‘వైఎస్సార్ బీమా’ సరళతరం

పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు మృతుల కుటుంబ సభ్యులకు వెంటనే సాయమందేలా వైఎస్సార్ బీమా పథకంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ప్రకారం సంపాదించే వ్యక్తి 18-50...

కోర్టుకీడుస్తాం : కొడాలి హెచ్చరిక

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా పిచ్చిరాతలు రాస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, పరువునష్టం దావా వేసి కోర్టు బోనులో నిల్చోబెడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని...

Most Read