నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో...
బ్రహ్మంగారి మఠం అధిపతి వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. గత శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్ర శేఖర్ ఆజాద్ బ్రహంగారి వారసుల కుటుంబ సభ్యులతో జరిపిన...
ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్న వ్యాక్సిన్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి లేఖ రాశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించడం లేదని, వీటిని ప్రభుత్వ...
బ్రేక్ ఫాస్ట్ - లంచ్ కు మధ్య తిన్నది అరగటానికి చేసినట్టుగా చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం శ్రీ...
కరోనా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చిందని, కొన్ని కరోనా మరణాల గురించి విన్నప్పుడు మనసు కలచి వేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమత్రి జగన్...
రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ కోసం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చైర్మన్లుగా అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర భూ...
ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్పై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. దిశ యాప్కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం...
వెనుకబడిన తరగతులను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...
కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్షని పక్కదారి పట్టించేందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దిశా యాప్ కార్యక్రమం పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
మహిళల భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ పేరిట ఓ ప్రత్యక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ చట్టం ఆమోదం పొందే లోపు మహిళలకు...