Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈ-మెయిల్ ద్వారా NTR, Dr. YSR రంగస్థల పురస్కారాల దరఖాస్తు

ఈ ఏడాది నుంచి 'డా. వై.ఎస్.ఆర్. రంగస్థల పురస్కారం' పేరుతో నాటక సమాజాల ప్రోత్సాహానికి ఏటా ఒక అవార్డును ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ...

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : సిఎం ఆదేశం

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4...

ఇది నా అదృష్టం: సిఎం జగన్

మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గా ను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

అవుకు రెండో టన్నెల్ ప్రారంభం

నిర్మాణం పూర్తయిన అవుకు రెండో టన్నెల్‌ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల విడుదల చేశారు....

YSRCP: ఎవరు మేలు చేశారో ఆలోచించాలి: పుష్ప శ్రీవాణి

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయలేని సామాజిక సాధికారతను నాలుగున్నరేళ్లలోనే సిఎం జగన్ చేసి చూపించారని మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి అన్నారు. రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కురుపాం...

CM Jagan: ఆరు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని, కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక  శ్రద్ధ వహించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. గ్లోబల్‌...

YSRCP: శంషాబాద్ కు ధీటుగా భోగాపురం: గుడివాడ అమర్నాథ్

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబాటులోనే ఉందని, ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతాన్ని అబివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్...

TDP: డిప్యుటేషన్ అధికారులకు కీలక శాఖలు: అచ్చెన్న ఆరోపణ

రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఎంతోమంది అనుభవజ్ఞులు, సీనియర్లు  ఉన్నారని కానీ కీలక శాఖలకు ఏ ఒక్కరినీ నియమించడంలేదని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి...

ప్రజలే జగన్ బలం-మనందరికీ ఆత్మబలం: రాజన్నదొర

ప్రజలే జగన్ బలం అని, మనందరికీ జగన్ ఆత్మబలం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పీడిక రాజన్నదొర అన్నారు. కులం, మతం, రాజకీయం, వర్గాలు లేకుండా అందరికీ మేలు చేయడానికే జగన్ నాలుగున్నరేళ్లగా...

Yuva Galam: ఇక యుద్ధం మొదలైంది: నారా లోకేష్

వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్న సొమ్మును వసూలు చేసి వాటిని పేదలకు పంచే బాధ్యతను తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. చలికాలంలోకూడా ఫ్యాన్ కు...

Most Read