Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Perni: పవన్ కూలి తీసుకొని…: పేర్ని ఘాటు వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో బిజెపి-తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయాన్ని దమ్ముంటే పవన్ కళ్యాణ్ చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయడం ఎందుకని నిలదీశారు. వారు ముగ్గురూ...

Yuva Galam: ఆడిటర్లపై కూడా వేధింపులు: లోకేష్

అధికారంలోకి రాగానే కేజీ నుంచి పిజి విద్యనూ ప్రక్షాళన చేస్తామని, కరికులమ్ లో సమూల మార్పులు తీసుకు వస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ఉద్యోగ  కల్పనకు అవసరమైన అంశాలను పొందుపరుస్తామని, దీనితో పాటు,...

Sajjala: ఆ ముగ్గురుదీ శబ్ద కాలుష్యం: సజ్జల

పవన్ ఎందుకంత ఆవేశపడుతున్నారో, పూనకంతో వూగిపోతున్నారో అర్ధం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయనే చెప్పినట్లు జగన్ తో వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని, అయినా కారుకూతలు...

Roja: విశాఖపై ఎందుకంత కడుపుమంట?: రోజా

రిషికొండ నిర్మాణాలపై  హైకోర్టు సూచనలు మేరకే ముందుకు వెళ్తున్నామని నిర్మాణాలను ఆపాలని హైకోర్టు ఎక్కడ చెప్పలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు హైకోర్టు సూచనలు మేరకే ముందుకు...

Babu Briefed: ఏపీలో నిరంకుశ పాలన : రాష్ట్రపతి, ప్రధానిలకు బాబు లేఖ

రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుంగనూరు, అంగళ్ళు ఘటనలపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర...

MVV Fire: నువ్వు సినిమాలు చేయడం లేదా?: ఎంవివి

పవన్ కళ్యాణ్ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విశాఖ పట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నానని పవన్ కళ్యాణ్ మాత్రం గాజువాకలో...

TTD: లక్షిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా: భూమన

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం...

Dharmana: డిసెంబర్ లో వంశధార జాతికి అంకితం: ధర్మాన

డిసెంబర్ లో వంశధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు వెల్లడించారు. ఇప్పటికే 71శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ...

Jana Sena: ఉత్తరాంధ్ర లోనే ఎక్కువ ట్రాఫికింగ్: పవన్

రాష్ట్రంలో వాలంటీర్ల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, వెలుగులోకి వస్తున్న నేరాలు కొన్నే ఉన్నాయని, రానివి ఇంకా చాలా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెందుర్తిలో వాలంటీర్ చేతితో...

Tirumala-Cheetah: తిరుమలలో చిరుత దాడి.. బాలిక మృతి

తిరుమల కొండపై శనివారం వేకువజామున విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షిత (6)గా గుర్తించారు. తిరుమలకు కాలినడకన...

Most Read