Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అది ప్రభుత్వ భవనం : మంత్రి బొత్స

రిషికొండపై నిర్మిస్తున్నది  ప్రభుత్వ కట్టడమని అది ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు లేవని తేల్చి చెప్పారు.  అది...

Pawan: రిషికొండపై యధేచ్చగా ఉల్లంఘన: పవన్

చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి  స్వయంగా ఉల్లంఘిస్తున్నారని... కానీ విపక్షాలు శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండపై అక్రమంగా...

YS Jagan: వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి: జగన్ ధ్వజం

తమ పాలనలో రాష్ట్రంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కాబట్టే ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని, వారి మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ...

Babu: వేధిస్తున్న వారిని వదిలిపెట్టం: బాబు హెచ్చరిక

ప్రభుత్వం పెట్టె తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని, న్యాయ పోరాటం చేసి కార్యకర్తలను విడిపిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా...

No Permission: పవన్ రుషికొండ పర్యటనకు పోలీసుల నో

జన సేన వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ నగరంలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ నేడు  పార్టీ ముఖ్యనేతలతో  సమావేశమయ్యారు. నిన్నటి బహిరంగ సభ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ...

Amarnath: పవన్ బాబా..: మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్ సంసారం బిజెపితో, సహజీవనం తెలుగుదేశం పార్టీతో చేస్తున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నిన్న విశాఖలో పవన్ ప్రసంగం అసూయ, విద్వేషం, విషం, అహంకారంతోనే...

CM Jagan: నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు

మహిళా సాధికారతకు ఊతమిస్తూ  వారు చేస్తున్న వ్యాపారాలకు  సున్నావడ్డీకే రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ సున్నావడ్డీ పథకానికి నాలుగో ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు...

Babu: రాష్ట్రాన్ని గాడిలో పెడతా- కలిసి రండి :బాబు

నాలుగేళ్ళ జగన్ పాలనలో  తోటపల్లి ప్రాజెక్టుకు కనీసం కాలువలు కూడా తవ్వలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తమ ఐదేళ్ళ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు 1650కోట్ల రూపాయలు...

Varahi Tour: ఏయూ నుంచే మా ప్రక్షాళన ప్రారంభం : పవన్

విశాఖలో అరాచకం చేసే రౌడీలను, బెదిరించే గూండాలను కాలుకు కాలు, కీలుకు కీలు తీసి కింద కూర్చోబెడతామని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  National Institutional Ranking Framework(NIRF) నిర్వయించిన...

Chiru-YSRCP: కొందరు భుజాలు తడుముకుంటున్నారు: విజయసాయి ట్వీట్

మెగా స్టార్ చిరంజీవిపై వైఎస్సార్సీపీ రాజకీయ దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయ సాయి రెడ్డి పరోక్షంగా ట్వీట్ లతో విమర్శలు గుప్పించారు. మూడ్రోజుల క్రితం జరిగిన...

Most Read