Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: బిల్లులు లేకుండా శ్రీవాణి టిక్కెట్లు: బాబు

అధికారంలోకి  రాగానే సరికొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చి  ఛార్జీలు తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గత పాలనలో తాము మిగులు విద్యుత్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం నాటి పవర్ పర్చేజ్...

Dwarampudi: పవన్… దమ్ముంటే నాపై పోటీ చెయ్యి: ద్వారంపూడి సవాల్

దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై కాకినాడలో  పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.  వచ్చే ఎన్నికల్లో తనను గెలవనీయనని సవాల్ చేశారని, తన పతనం ప్రారంభమైందని పవన్...

Pawan Kalyan: ద్వారంపూడి నేర సామ్రాజ్యం కూలుస్తా

కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, డబ్బులు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన నేర సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి ఆయనతో పాటు...

Kottu Satyanarayana: బాబు నుంచే పవన్ కు ప్రాణ హాని: డిప్యూటీ సిఎం కొట్టు

కాపుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు వాడుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బాబు చెప్పిన మాటలు విని పవన్ అవగాహనా రాహిత్యంతో మంత్రులపై, సిఎం జగన్...

Devineni Uma: వాటాల పంచాయతీ కోసమే విశాఖ ఘటన

విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై సిఎం జగన్ నోరు విప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా అభివర్ణించారు. రిషికొండలో...

Perni Nani: గాజు గ్లాసు పోయింది చూసుకో: పేర్ని

పవన్ కళ్యాణ్ అన్నవరంలో పోగొట్టుకున్న రెండు చెప్పుల కంటే  ఎన్నికల కమిషన్ వద్ద కోల్పోయిన గాజు గ్లాసు గుర్తుపై ఆలోచించాలని మాజీ మంత్రి పేర్ని నాని సలహా ఇచ్చారు. అన్నవరం వెళ్లి వచ్చిన...

YS Jagan: మాట నిలబెట్టుకోవడం జగన్ కే సాధ్యం: మంత్రి ఉషశ్రీ

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ కు దక్కుతుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ అన్నారు. కాంట్రాక్టు...

Cooperative Scam: సహకార రంగంలో రూ.5 వేల కోట్ల స్కామ్: కన్నా

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిందని, వైసీపీ నాయకుల అరాచకాలకు కాపలా కాయడమే పోలీసుల విధిగా తయారైందని మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  స్వయంగా ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్...

CBI Probe: విశాఖ ఘటనపై విచారణకు విపక్షాల డిమాండ్

విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి, టిడిపి డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించారని మాజీ...

YSRCP-Jana Sena: ప్రజలు సిద్ధంగా లేరు: పవన్ పై దాడిశెట్టి కామెంట్

పవన్  గంటకో రకంగా మాట్లాడుతున్నారని, ఒకసారి సిఎం అవుతానంటారని, మరోసారి ఎమ్మెల్యేగా అయినా గెలిపించాలంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. భరత్ అనే నేను సినిమాలో లాగా...

Most Read