Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Kottu Satyanarayana: దేవుడితో పరాచికాలు వద్దు: బాబుకు కొట్టు హెచ్చరిక

వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి కావడం ఖాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు, ఆయనను నమ్ముకున్న వాళ్లకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు....

నీతో చర్చకు జగన్ రావాలా?: లోకేష్ పై జోగి ఆగ్రహం

నారా లోకేష్ లాగా తాము దొడ్డిదారిలో మంత్రులం కాలేదని, ప్రజల నుంచి గెలిచి వచ్చామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకున్నాం కాబట్టే...

టిడిపిలో చేరుతున్నా: ఆనం ప్రకటన

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.  ఈవారం నెల్లూరులో ప్రారంభం కానున్న నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని... ఈ యాత్ర  పూర్తయిన మంగళగిరిలోని టిడిపి...

బిసిలకు చేసిన మంచి ప్రచారం చేయండి: విజయసాయి

నాలుగేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం బీసీలకు చేకూర్చిన ప్రయోజనాల గురించి తెలియజెప్పాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ వి. విజయసాయి రెడ్డి బిసీ సెల్ నేతలకు సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...

మంత్రులపై చంద్రబాబు వాగ్బాణాలు

నేడు తెలుగుదేశం ఐటి విభాగం ఐ-టిడిపి సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. తెల్లారి నుంచి సాయంత్రం వరకో తనను తిట్టడం తప్ప మంత్రులకు...

జగన్ ‘చెప్పాడంటే- చేస్తాడంతే : పేర్ని నాని కితాబు

ఉద్యోగులకు మేలు చేసింది నాడు వైఎస్సార్ అయితే, నేడు  ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఎవరినో కాపీ కొట్టి, తెలంగాణా సిఎం...

ఉద్యోగులకు కష్టం రానివ్వం: సిఎం భరోసా

ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎం...

ఏపీలో మా పాత్ర ఉన్న ప్రభుత్వం : సిఎం రమేష్ ధీమా

భారతీయ జనతా పార్టీ పాత్ర ఉన్న ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజ్య సభ్య సభ్యుడు, బిజెపి నేత సిఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి...

మక్కాలో రాష్ట్రం కోసం దువా చేయండి: సిఎం

రాష్ట్రంలో ఉన్నప్రజలకు మంచి జరగాలని, ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండేలా హజ్ యాత్రికులు మక్కాలో దువా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాత్రలో అక్కడ...

జూన్ 20న జగనన్న ఆణిముత్యాలు, 28న అమ్మఒడి

2023లో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చినవారికి జూన్‌...

Most Read