Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

356 అధికరణ ప్రయోగించాలి: బాబు డిమాండ్

తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై జరిగిన దాడికి నిరసనగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తుస్తున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం బంద్ కు కలిసి...

సంయమనం పాటించండి : డిజిపి

రాష్ట్రంలో ప్రజలు సంయమనం పాటించాలని డిజిపి గౌతమ్ సావాంగ్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలకు ఆవేశాలకు గురి కావొద్దని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన వ్యాఖ్యలు...

ఘనంగా శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాలు

ఉత్త‌రాంధ్ర ప్రజల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం కాసేపట్లో ప్రారంభం కానుంది. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర...

ఆర్ధిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి : ఐవైఆర్

రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత...

నవంబర్ లోగా కారుణ్య నియామకాలు: సిఎం

కోవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాలు యకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నవంబర్‌ 30 నాటికి ఈ...

టిడిపి సాగునీటి ప్రాజెక్టుల సందర్శన: చంద్రబాబు

సాగునీటి సంఘాల సందర్శనకు టిడిపి సమాయాత్తమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టించిన సాగునీటి ప్రాజెక్టులను సిఎం జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఈ పర్యటన చేపడుతున్నట్లు...

కోల్ ఇండియాతో సమన్వయం: సిఎం సూచన

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని, సింగరేణి, కోల్‌ ఇండియా, ఇతర సంస్థలతో అనునిత్యం సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరా...

సచ్చిదానంద స్వామిని కలుసుకున్న సిఎం

విజయవాడలోని దత్తాశ్రమంలో బస చేసిన మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కలుసుకుని అయన ఆశీస్సులు తీసుకున్నారు. తొలుత  విజయవాడ నగరంలోని...

విద్యుత్ పై నిజాలు చెప్పండి: టిడిపి డిమాండ్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం, థర్మల్ విద్యుత్, హైడల్ విద్యుదుత్పత్తిపైన...

ఢిల్లీ-తిరుపతి నాన్‌స్టాప్ విమాన సర్వీసులు

చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్,...

Most Read