Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఊసరవెల్లి శ్రీదేవి: గుడివాడ, నందిగం ఆగ్రహం

చంద్రబాబు స్క్రిప్తునే శ్రీదేవి నేడు చదివారని వైఎస్సార్ సీపీ నేత, బాపట్ల ఎంపి నందిగం సురేష్ విమర్శించారు. ఆమె ఎప్పటినుంచో ప్రిపేర్ గా ఉన్నట్లు మాట్లాడారన్నారు. ఆమె స్వయంగా ఒప్పుకున్నారని, ఎందుకు ఓటు...

ఇస్రో ఎల్వీఎం3 ప్రయోగం సక్సెస్: సిఎం హర్షం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ఎల్వీఎం3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. నేటి ప్రయోగం ద్వారా అంతర్జాతీయ స్పేస్...

నేనూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శ్రీదేవి

సస్పెండ్ చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధిష్టానం తనకు షాక్ ఇచ్చిందని, దాని నుంచి తేరుకున్న తరువాత ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆలోచిస్తానని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ...

YS Jagan: మహిళా వివక్షపై రాజీలేని పోరాటం

21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నానని అందుకే  మహిళల ఆర్ధిక, రాజకీయ స్వావలంబనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Dalit Christians: ఇది మతమార్పిడిలను ప్రోత్సహించడమే: సోము

షెడ్యూల్ కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు దళిత క్రైస్తువులకు కూడా వర్తింపచేసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు  స్పష్టం...

నేడు దెందులూరుకు సిఎం – వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత ఆర్ధిక సాయాన్ని ఆయన విడుదల చేయనున్నారు. మహిళా...

ఇక మీదట అన్ స్టాపబుల్: బాబు

గత ఎన్నికల్లో తమకు 23 సీట్లు వస్తే దేవుడి స్క్రిప్టు అంటూ జగన్ చెప్పారని, ఇప్పుడు 2023లో మార్చి 23వ తారీఖున 23 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడి పంచుమర్తి అనురాధ విజయం...

సిఎంను కలుసుకున్న నూతన ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్  సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో  కలుసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, పోతుల...

‘ఆ నలుగురు’ పై సస్పెన్షన్ వేటు

నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డది ఎవరన్నదానిపై ఓ అంచనాకు వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలు...

AP CM Jagan: తగిన చర్యలు తీసుకుంటాం: సిఎం

జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై  బెంగుళూరు సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

Most Read