Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మా సవాల్ పై స్పందించరేం?: కాకాణి

వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజనపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పథకం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకూ...

ర్యాగింగ్ విష‌యంలో క‌ఠినంగా ఉండండి: మంత్రి ఆదేశం

ర్యాగింగ్ విష‌యంలో రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పష్టం చేశారు. ఇటీవల వరంగల్ ఎంజిఎం కాలేజీలో మెడికో ఆత్మ‌హ్య‌త ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆంధ్ర...

వ్యవసాయ శాఖకు సిఎం అభినందన

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) ను జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన...

దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్: లోకేష్ హామీ

తిరుమల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ...

అదే మా విశ్వాసం: సిఎం జగన్ ధీమా

రాష్ట్రంలో మొత్తం 175 నియోజక వర్గాలకూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తాము...

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన పథకం కింద నేడు ఆర్ధిక సాయాన్ని రైతుల అకౌంట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

‘గ్లోబల్’ ఏర్పాట్లపై సిఎం సమీక్ష

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌ లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక రంగానికి...

ఎవరు ముసలాయన: లోకేష్ ప్రశ్న

చంద్రబాబును ముసలాయన అంటూ సిఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...

క్రైస్తవులకు సలహాదారు : సిఎం జగన్

చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌, ఎస్పీలు కృషిచేస్తారని చెప్పారు. ఇకపై క్రిస్టియన్‌...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి: వైవీ సుబ్బా రెడ్డి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి విశాఖ జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి...

Most Read