Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగులకు సిఎం సహకారం ఎప్పుడూ ఉంటుంది

Part of Govt: సిఎం జగన్ ఈ మూడేళ్ళలో ప్రజలను ఎంత సంతోషంగా ఉంచాలని అనుకున్నారో, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను కూడా అంటే సంతోషంగా ఉండాలని కోరుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి...

దివాళా తీయించి ఇచ్చారు: రాంబాబు విసుర్లు

You are reason.: చంద్రబాబు దివాళా తీయించిన ప్రభుత్వాన్ని తాము నడుపుతున్నామని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై లేని పోని  ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు...

నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Unanimous:  ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ  చెందిన నలుగురు అభ్యర్ధులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ...

అమిత్ షా తో సిఎం జగన్ భేటీ

CM-HM: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అయన అమిత్...

అచ్యుతాపురం ఘటనపై విచారణకు సిఎం ఆదేశం

Probe: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారు.    కాసేపటి క్రితం అచ్యుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీకై పలువురు...

ఆగస్టు 7లోటిటిడి కళ్యాణమస్తు

Kalyanamastu:  తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 7న ఈ  కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం  8 నుంచి 8గంటల 17 నిమిషాల మధ్య ముహూర్తంలో రాష్ట్రంలోని...

2024లో బిజెపికి 404 సీట్లు : జీవీఎల్ జోస్యం

We are Strong: భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో  కేంద్రంలో 404 సీట్లు గెల్చుకుంటుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు.  నరేంద్ర మోడీ...

ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రితో సిఎం జగన్ భేటి

CM at Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది....

రాజాపై చర్యలు తీసుకోవాలి: దేవినేని

Take Action: ఇరిగేషన్ ఏఈ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని  టిడిపి నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సీనియర్ అధికారులు,...

నగర వనాల అభివృద్ధి: పెద్దిరెడ్డి సూచన

Forest Protection: రాష్ట్రంలో ప్రజలకు అహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అటవీశాఖ...

Most Read