Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం జగన్ తో జపాన్ లో రోడ్ షోకు సన్నాహాలు

Industrialization: జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తుందని, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈవోలతో త్వరలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం...

ఆవనూనెపై సుంకం తగ్గించండి: సిఎం వినతి

Consider this: వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ...

ఆయిల్ ఫామ్ ధరలపై త్వరలో నిర్ణయం: కాకాణి

Oilpalm:  రాష్ట్రంలో రైతులు,ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండే రీతిలో ఆయిల్ ఫామ్ ధరలను త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి సచివాలయం రెండవ...

ఇలాంటి వారిని ఎక్కడైనా చూశారా?: జగన్

Did u See? కొడుక్కి మోసాలు, పచ్చి అబద్ధాల్లో  ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  మంత్రిగా పనిచేసి...

ప్రజలే పొత్తు కోరుకుంటున్నారు: బాబు

People wants: ఎన్నికల పొత్తులపై  ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని, దీనికి ఇంకా చాల సమయం ఉందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.  ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు...

ఏం చేశామో చెప్పే ధైర్యం మాకుంది: శ్రీకాంత్ రెడ్డి

Gadapa Gadapaku Success: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ళకు కూడా  తాము వెళతామని వారి ఇంటిలో లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన సంక్షేమం ఏమిటో చెబుతామని ప్రభుత...

నేడు నాలుగో ఏడాది మత్స్యకార భరోసా

Bharosaa: చేపల వేట నిషేద సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆడుకోవడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వరుసగా నాలుగో ఏడాది ప్రభుత్వం నేడు అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై...

కిల్లి కృపారాణి, బీద మస్తాన్ లకు అవకాశం?

RS Chance:  ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాలుగూ అధికార వైఎస్సార్సీపీకే దక్కనున్నాయి. అయితే అదృష్టం ఎవరిని వరిస్తుందనే అంశంపై చర్చలు జోరుగా...

ధైర్యంగా వెళుతున్నాం: సజ్జల

False propaganda: ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమం అందించాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళుతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ప్రతి ఇంటికీ ఏయే పతకాలు అందిస్తున్నామో కరపత్రం కూడా అందిస్తూ...

బయో ఇథనాల్ ప్లాంట్ కు ఎస్‌ఐపీబీ ఆమోదం

SIPB: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిబ్కో) ఆధ్వర్యంలో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ)  ఆమోదం తెలిపింది.  రూ.560 కోట్లతో 250...

Most Read