Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నీతి ఆయోగ్ సదస్సులో సిఎం జగన్

Niti Aayog: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ...

 ట్రాన్క్ కో పటిష్టంగా ఉండాలి: పెద్దిరెడ్డి

Be effective: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఏపి ట్రాన్స్ కో సమర్ధవంతంగా పని చేయాలని, పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని మూడో...

ఈనెల 27న వైసీపీ కీలక భేటీ

YSRCP Meeting: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటు పాలనతోపాటు ఇటు పార్టీపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఏప్రిల్ 11న మంత్రివర్గ  పునర్ వ్యవస్థీకరణ చేసిన సిఎం,...

రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల

TDP on CPS: రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థను తెచ్చేందుకు సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీపీఎస్ సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం...

ఇది సమంజసం కాదు: యుటిఎఫ్ ఆందోళనపై బొత్స

Bosta on CPS agitation: సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, ఆ కమిటీ నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం...

స్టేట్ ఫెస్టివల్ గా రామతీర్థం నవమి ఉత్సవాలు

Rama Teertham:  రామతీర్థంలో  శ్రీరామనవమి ఉత్సవాలను  స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహించే ప్రతిపాదనను సిఎం జగన్ పరిశీలిస్తున్నారని,  వచ్చే ఏడాదికి ఇది కార్యరూపం దాల్చుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

ఉత్తరాంధ్రలో నేడు కేంద్రమంత్రి పర్యటన

'Centre' Tour: కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో అయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు (25వ...

మీ ప్రస్థానం సెలయేరులా సాగాలి

Good Luck: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పార్టీ తరపున సామాజిక బాధ్యతగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ వి.విజయసాయిరెడ్డి అన్నారు....

ముగ్గురి ప్రాణాలు కాపాడిన మంత్రి డా. సీదిరి

Doctor-Minister: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్మెంట్ శాఖల మంత్రి డా. సీదిరి అప్పలరాజు మరోసారి స్టెతస్కోపు పట్టి వైద్యం చేశారు. ముగ్గురి ప్రాణాలు కాపాడి వైద్య వృత్తి పట్ల తన అంకిత...

కాపుల ఓట్ల కోసం పవన్ కు గాలం: రాంబాబు

Babu Pet: చంద్రబాబును మళ్ళీ సిఎం చేసేందుకు, వైఎస్ జగన్ ను గద్దె దించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్  రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపుల...

Most Read