Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రికార్డులు వెంటనే అప్ డేట్ కావాలి: సిఎం

భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్‌డేట్‌ కావాలని, దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.  పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తుల...

శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 14 అక్టోబర్ 2021 శుద్ధ నవమి, గురువారం ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజును...

అంధకారంలో రాష్ట్రం : యనమల ఆవేదన

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో సిఎం జగన్ ప్రజలను...

త్వరలో పీఆర్సీ: ఉద్యోగులకు సజ్జల హామీ

నవంబర్ నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల భద్రతకు, సంక్షేమానికి సిఎం జగన్ ఎంతో...

శ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 13 అక్టోబర్ 2021 శుద్ధ అష్టమి, బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీ దుర్గా దేవి అలంకారంలో...

జూరాల ఎలా మర్చిపోయారు: దేవినేని

జూరాల ప్రాజెక్టును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురాకుండా రాయలసీమ రైతుల గొంతు కోస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణా జలాలు ఏపీలోకి రావడానికి గేట్...

అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి...

మన ఆక్టోపస్ దేశానికే ఆదర్శం: డిజిపి

కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో మన రాష్ట్రానికి చెందిన అక్టోపస్‌ బలగాలు మొదటి స్థానం సాధించాయని, ఇది ఏపీ పోలీసులు, ప్రజలు గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్‌...

విద్యుత్ పొదుపు పాటించాలి :బాలినేని

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండబోతున్నాయి, ఈ విషయాన్ని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న సూత్రప్రాయంగా వెల్లడించగా నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా విద్యుత్...

శ్రీ సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 12,  మంగళవారం)  శ్రీ సరస్వతి దేవి  అవతారంలో దర్శనమిస్తున్నారు.  మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి పూజ...

Most Read