Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కరోనా సంక్షోభంలోను సంక్షేమం : సజ్జల

సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరూపించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ నేటి పరిపాలన, నాటి బాబు పాలనకు తేడాను రెండేళ్ళలోనే ప్రజలు గమనిచారని,...

రెండేళ్లలో విప్లవాత్మక మార్పులు : నాని

రెండేళ్ళ పరిపాలనలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాని నాని ప్రశంసించారు. రెండేళ్ళ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 2014 లోనే జగన్ కు...

బాబు మానసిక స్థితి బాగాలేదు : అనిల్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. రెండేళ్లలో చంద్రబాబు మానసిక స్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. మొన్న...

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం

రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్...

బాబూ నిన్ను నమ్మం : సునీల్ దేవధర్

ఎన్టీఆర్ కు ఏ విధంగా వెన్నుపోటు పోడిచారో ప్రధాని నరేంద్ర మోడికి సైతం అదే విధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. బిజెపిని...

పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.  మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే హెచ్చరికల నేపథ్యంలో పిడియాట్రిక్ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది....

ఆయుష్ నివేదిక రాలేదు: పెద్దిరెడ్డి

ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ తుది నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వెల్లడించారు.  జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అధ్యక్షతన తిరుపతి ఎస్వీ...

రాష్ట్రంలో 16 మెడికల్ హబ్ లు : జగన్

రాష్ట్రంలో 16 చోట్ల మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖమంత్రి సమీక్ష...

పోలవరంపై చిత్తశుద్ధితో ఉన్నాం: వైఎస్ జగన్

పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉందని,  అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఈ...

ప్రాజెక్టుల పురోగతి రివర్స్ : చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పురోగతిని రివర్స్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. ‘ డిజిటల్...

Most Read