Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పవర్ హాలిడే ఎత్తేయండి: లోకేష్ డిమాండ్

Lift it: ప్రభుత్వం పవర్ హాలిడే ను వెంటనే ఎత్తివేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ డిమాండ్ చేశారు. పవర్ హాలిడే నిర్ణయం పరిశ్రమలు, ఉపాధి క‌ల్పనా రంగాల‌ను...

విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాం: రోజా

ఏపీలో పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ  మంత్రి ఆర్కే రోజా  వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యెక చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిగా ఆర్కే...

కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు: సిఎం

Flagship Sectors: విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం...

చాయ్ బిస్కెట్ కేబినెట్ : యనమల వ్యాఖ్య

Chai - Biscuit: స్వేఛ్చ, అధికారం, పెత్తనం  లేకుండా బీసీలు ఎంతమందికి  పదవులు ఇస్తే ఏమి ప్రయోజనమని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ‘చాయ్ బిస్కెట్...

కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం

Bharosa Yatra: జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కౌలు రైతు భరోసా యాత్ర  నేడుమోదలైంది.  శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించ నున్నారు....

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు  రద్దు

Heavy Crowd: భక్తుల రద్దీ కారణంగా కారణంగా రేపు బుధవారం నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. తిరుపతిలో సర్వదర్శనం...

మృతుల కుటుంబాలకు పరిహారం

CM consoled: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు....

రైలు ప్రమాదంపై సిఎం దిగ్భ్రాంతి

Train Accident: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో...

వనితకు హోం,  వైద్యానికి రజని

Portfolios: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సిఎం లుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. గతంలో డిప్యూటీ సిఎంలుగా పనిచేసిన నారాయణ స్వామి,...

అధికారం లేకుండా పదవులెందుకు: అచ్చెన్న

No Power: అధికారం లేకుండా బీసీలు ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తే మాత్రం ఏమి ప్రయోజనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిస్తే...

Most Read