Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రెండు లాజిస్టిక్ పార్కులు : మేకపాటి గౌతమ్ రెడ్డి

Logistic Parks: ఆంధ్రప్రదేశ్ లో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు దుబాయ్ కి చెందిన పరిశ్రమ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  ప్రభుత్వ సలహాదారు...

సిఎం జగన్ చేతుల మీదుగా అక్షయపాత్ర కిచెన్

Akshaya Patra: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ను సిఎం ప్రారంభించనున్నారు. 11...

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

No politics: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం చేసే మంచి పనులన్నిటికీ... ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని, రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర...

అభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ

All are equal: తాము దేశంలోని ఏ ప్రభుత్వంపైనా వివక్ష ప్రదర్శించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని... దానిలో భాగంగానే ప్రధాని...

హక్కులు హరించారు: బాబు విమర్శ

Panchayat: గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను  జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గ్రామస్థాయిలో సమాంతర వ్యవస్థలు ఏర్పాటు చేసి, సర్పంచ్...

ఏపీలో  అల్యూమినియం కాయిల్ యూనిట్

Dubai Expo: ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ను అబుదాబీలోని అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది.  రూ.1500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ  నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో...

ఏపీపీఎస్సీ చైర్మన్  గా గౌతమ్ సావాంగ్

APPSC Boss: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా  మాజీ డిజిపి గౌతమ్ సావాంగ్ నియమితులయ్యారు. రెండ్రోజుల క్రితం డిజిపి పదవి నుంచి  బదిలీ అయ్యారు.  ముఖ్యమంత్రి వైఎస్...

రహదారుల ప్రాజెక్టులకు నేడే శ్రీకారం

NHs in AP: రాష్టంలో నిర్మిస్తోన్న రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌ ల ప్రారంభం, భూమి పూజ నేడు జరగనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ పశ్చిమ ఫ్లై ఓవర్‌ ను...

సిఎం జగన్ ను కలుసుకున్న రషీద్

Rasheed met CM: భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  షేక్‌ రషీద్‌ను...

నగరిని శ్రీ బాలాజీలో చేర్చాలి: రోజా వినతి

New Districts-Nagari: నగరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండల, మున్సిపల్ సమావేశాల్లో తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. నగరిలో...

Most Read